Sunday, May 5, 2024

నర్సరీని సందర్శన..

వేమనపల్లి : మండలంలోని బయ్యారం గ్రామపంచాయితీలోని నర్సరీని ఎంపీడీ లక్ష్మీనారాయణ, వైస్‌ ఎంపీపీ ఆత్రం గణపతిలు సందర్శించారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు నీరు పోశారు. నర్సరీలోని వన సేవక్‌కు పలు సూచనలు చేశారు. వారి వెంట సర్పంచ్‌ గోగర్ల శ్రీనివాస్‌, పంచాయితీ కార్యదర్శి రాకేష్‌, సాంకేతిక సహాయకులు సుధాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement