Sunday, April 28, 2024

TS : యువ‌కుడి హ‌త్య

బైంసా, మార్చి 10 (ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లాలో ఓ యువ‌కుడు హ‌త్యకు గుర‌య్యాడు. స్నేహితుల మ‌ధ్య చిన్నపాటి గొడ‌వ హ‌త్య‌కు దారితీసింది. భైంసా ప‌ట్ట‌ణంలో ఇద్దరు స్నేహితుల మధ్య మాట మాట పెరిగి ఘర్షణ జరిగింది. కోపద్రుక్తులైన ఒకరు మరొకరిపై కత్తితో దాడి చేయగా సొహెల్(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని సోహ‌ల్ మృత‌దేహాన్ని ప్రాంతీయ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement