Wednesday, May 1, 2024

నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

తాండూర్ : కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం నిరుపేదలకు వరం లాంటిదని పూసాల ప్రణయ్ కుమార్, సలిగమ బానయ్యలు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో 43 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దాగం నారాయణ, తాసిల్దార్ కవిత, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement