Thursday, April 25, 2024

విద్యుత్‌ ఘాతంతో ఇల్లు దగ్దం..

శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌లోని సింగాపూర్‌ గ్రామంలో రాత్రి విద్యుత్‌ ఘాతంతో శిరిశెట్టి తిరుపతి అనే వ్యక్తి చెందిన ఇల్లు దగ్దమైంది. ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాధం చోటు చేసుకుంది. ఈ ప్రమాధంలో ఇంట్లోని వస్తువులన్నీ దగ్దమయ్యాయి. 6వ వార్డు కౌన్సిలర్‌ బండారి సుధాకర్‌, కాంగ్రెస్‌ ఓబీసీ జిల్లా చైర్మన్‌ సందర్శించి బాదితులను పరామర్శించి 50కేజీల బియ్యంతో పాటు రూ.5వేల నగదును అందజేశారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కౌన్సిలర్‌ కోరారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement