Thursday, April 25, 2024

ఏప్రిల్ నుంచి అమలులోకి పెరిగిన ధరలు

బైక్ లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది మోటోకార్ప్. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. సంస్థ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది మోటోకార్ప్. వివిధ రకాల బైక్ లపై ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 2,500 వరకూ పెరుగుదల ఉంటుందని చెప్పిన హీరో మోటో, పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను వివరించినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement