Monday, May 13, 2024

ఆకెనపల్లి భీరన్న దేవుని ఆలయానికి వినోద్‌ రూ.40వేల విరాళం

బెల్లంపల్లి, : మండలంలోని ఆకెనపల్లి భీరన్న దేవాలయం నిర్మాణం కోసం కుర్మ సంఘం కులపెద్దలు గడ్డం వినోద్‌ వెంకటస్వామిని కలువగా ఆలయ నిర్మాణం కోసం రూ.40వేల విరాళాన్ని మాజీ మంత్రి గడ్డం వినోద్‌ అందజేశారు. ఆయన వెంట మాజీ జెడ్‌పీటీసీ కారుకూరి రాంచందర్‌, మాజీ ఎంపీపీ సుదమల్ల వెంకటి, కాంగ్రెస్‌ నాయకులు దర్ని సత్యనారాయణ, రాచకొండ గోవర్దన్‌, జాడి రమేష్‌, సాన భీరయ్య, సురేందర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement