Sunday, May 19, 2024

అభివృద్ధి పనులను పరిశీలించిన డీఆర్‌డీఏడీఓ

బెల్లంపల్లి : బెల్లంపల్లి మండలంలోని చంద్రవెల్లి గ్రామపంచాయితీ పరిధిలో గల ఈజీఎస్‌ పనులను డీఆర్‌డీఏడీఓ పరిశీలించారు. గ్రామపంచాయితీ పరిధిలో జరుగుతున్న ప్రకృతి వనం పనులు, శ్మాశనవాటిక పనులు, డంపింగ్‌ యార్డు పనులు తదితర పనుల గురించి ఆరా తీశారు. ఆయన వెంట సర్పంచ్‌ అశోక్‌గౌడ్‌, పంచాయితీ కార్యదర్శి, కారోబార్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement