Thursday, April 25, 2024

మజ్జిగ పంపిణీ..

బెల్లంపల్లి : జనహిత సేవా సమితీ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా చలివేంద్రం వద్ద దాత, ఖమ్మం జిల్లా మధిర వాస్తవ్యులు రేగండ్ల అనురాధ పుట్టినరోజు సందర్భంగా ఎండల తీవ్రత నుండి ఉపశమనం కోసం ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితీ అధ్యక్షుడు ఆడెపు సతీష్‌, కార్యవర్గసభ్యులు పెద్ది వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement