Monday, April 29, 2024

TS | నస్పూర్ లో 5.5లక్షల నగదు పట్టివేత

నస్పూర్ (ప్రభ న్యూస్) : ఎన్నికలకోడ్ అమల్లోకి రావడంతో మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ లో పోలీస్ లు వాహన తనిఖీలు చేప‌ట్టారు. నస్పూర్ కు చెందిన మునగంటి కార్తీక్ మంగళవారం ద్విచక్ర వాహనంపై మంచిర్యాలకు వెళుతుండగా 5 లక్షల 50వేలు నగదు లభించాయి. డబ్బులకు సరైన ఆధారాలను చూపకపోవడంతో సీజ్ చేసి తదుపరి విచారణ కోసం ఎఫ్.ఎస్.టి టీంకి అప్పగించడం జరిగిందని సీసీసీ నస్పూర్ ఎస్ఐ ఎం.రవికుమార్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement