Monday, April 29, 2024

82 ఏఈ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. దరఖాస్తులకు జులై 11వ‌ర‌కు లాస్ట్ డేట్‌

టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు.

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు తుది గ‌డువు జులై 11వ తేదీ దాకా ఉంది. ఆగ‌స్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల‌కు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement