Sunday, April 28, 2024

MDK : సంగారెడ్డి జిల్లాలో ప‌ట్టుబ‌డ్డ 32కిలోల గంజాయి

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 32 కేజీల గంజాయిని మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సంగారెడ్డికు చెందిన బానోతు లక్ష్మణ్‌ అనే యువకుడు ఏపీ నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మణ్‌పై ఎన్‌డీపీఎస్‌ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement