Friday, May 3, 2024

మున్సిపాలిటీలో ముసలం.. అందుబాటులో లేని 11మంది కౌన్సిలర్స్

వరంగల్ జిల్లా : నర్సంపేట మున్సిపాలిటీలో ముసలం ముదిరినట్లు సమాచారం.నేడు జనరల్ బాడీ సమావేశం ఉందనగా సుమారు 11మంది కౌన్సిలర్లు అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇదివరకు ఇటువంటి ప్రతిపాదన రాగా ఎమ్మెల్యే పెద్ది కలగచేసుకుని సమస్యను పరిష్కరించారు.అయిన మళ్లీ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం చూస్తే మున్సిపల్ చైర్మన్ పై సంఘం సభ్యులు ఏంత గరంగా ఉన్నారో అర్థమవుతుందిద‌.అవిశ్వాసానికి సిద్ధం అయి ఇలా పలువురు నేతలు తమ పావులు కదుపుతున్నట్లు సమాచారం.చూడాలి మున్ముందు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేది.అనేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement