Sunday, May 5, 2024

WPL: రూ.3.4కోట్లకు స్మృతిమంద‌న‌ను ద‌క్కించుకున్న బెంగ‌ళూరు జ‌ట్టు

ముంబైలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలం జరుగుతోంది. ఈ వేలంలో బెంగళూరు జట్టు వేలంలో స్మృతిమంద‌న‌ను రూ.3.4కోట్లకు ద‌క్కించుకుంది. అలాగే ముంబై జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.8కోట్లకు దక్కించుకుంది. ఆసీస్ ప్లేయర్ గార్డ్ నర్ రూ.3.20కోట్లకు గుజరాత్ జట్టు దక్కించుకుంది. ఎల్లీస్ పెరీని రూ.1.70కోట్లకు బెంగళూరు జట్టు దక్కించుకుంది. సోఫీ ఎకల్ స్టన్ రూ.1.8కోట్లకు యూపీ జట్టు దక్కించుకుంది. సోఫీ డివైన్ ను రూ.50లక్షలకు బెంగళూరు జట్టు దక్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement