Friday, May 17, 2024

Breaking: భార్య చేతిలో భర్త హతం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రమైన తాడిచెర్లలో దారణం జరిగింది. ఆదివారం తెల్లవారు జామున మాచర్ల రాజయ్య (58) ను అతని భార్య రకళ్ళలో కారం చల్లి రొకలి బండతో తలపై కొట్టి హతమార్చింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతునికి ఇద్దరు కూతుర్లు ఉండగా వారి వివాహాలు జరిపించారు. చిన్న కూతురు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న కొయ్యూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement