Tuesday, May 7, 2024

Flash: భూ తగాదాలతో దంపతుల హత్య

భూ తగాదాలతో దంపతులు హత్యకు గురైన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లిలో చోటుచేసుకుంది. బుధవారం గ్రామానికి చెందిన దంపతులు కొత్త సాంబయ్య, లక్ష్మిలను అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దంపతుల హత్య సంచలనం సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement