Thursday, April 25, 2024

గిరిజన రిజర్వేషన్లను ఎందుకు తొక్కిపెడుతున్నారు.. సీఎం కేసీఆర్

గిరిజన రిజర్వేషన్లను మీరెందుకు తొక్కి పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ప్రధాని మోడీకి చేతులు జోడించి అడుగుతున్నా…రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ఆమోదం పొందేలా చేయాలన్నారు. మీకు అడ్డం ఏముంది.. చిల్లర రాజకీయం తప్ప అని అడిగారు. మోడీ, అమిత్ షా కనిపిస్తోందా.. ఇక్కడికి వచ్చి విద్వేషాల రాజకీయం తప్ప మీరేం చేశారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement