Saturday, May 4, 2024

వెంకయ్యనాయుడు అత్యంత ప్రజాదరణ ఉన్న నేత : మోడీ

వెంకయ్యనాయుడు అత్యంత ప్రజాధరణ ఉన్న నేత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వీడ్కోలు సందర్భంగా మోడీ మాట్లాడుతూ… వెంకయ్య నాయుడు అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారన్నారు. వెంకయ్యనాయుడు ఎప్పుడూ యువత భవిష్యత్తు కోసం తపించారన్నారు. మీనుంచి ఈ దేశ యువత ఎంతో నేర్చుకోవచ్చన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement