Friday, May 17, 2024

కొడుకు మృతిని త‌ట్టుకోలేక త‌ల్లి ఆత్మ‌హ‌త్య

కొడుకు మృతిని త‌ట్టుకోలేక త‌ల్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లా రామాయంపేటలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కొడుకు శివ‌కుమార్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్రేమ విఫ‌ల‌మైంద‌ని శివ‌కుమార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. కొడుకు మృతిని జీర్ణించుకోలేని త‌ల్లి మ‌న‌స్తాపంతో చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement