Sunday, May 5, 2024

Breaking: చేతులెత్తేసిన ఉక్రెయిన్ సైన్యం : ప‌లువురు సైనికుల మృతి

ఉద‌యం నుంచి ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం కొన‌సాగుతోంది. ఒడోసాలో ర‌ష్యా బ‌ల‌గాలు విధ్వంసం సృష్టించాయి. ఉక్రెయిన్ సైనిక స్థావ‌రాలు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. ప‌లువురు ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. ర‌ష్యా ఉక్రెయిన్ ను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తోంది. ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ ఎయిర్ పోర్టుల‌న్నీ జ‌నంతో నిండిపోయాయి. దేశం విడిచి పారిపోవ‌డానికి జ‌నం ప్ర‌య‌త్నిస్తున్నారు. విమానాలు ర‌ద్దు కావ‌డంతో ప్ర‌యాణీకుల్లో హై టెన్ష‌న్ నెల‌కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement