Monday, April 29, 2024

Breaking: రాయ్ గఢ్ లో రెండు అనుమానాస్పద బోట్లు

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ లో రెండు బోట్లను అనుమానాస్పద బోట్లుగా అధికారులు గుర్తించారు. ఆ బోట్లలో ఏకే-47, బులెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాయ్ గఢ్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కనుగోనే పనిలో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement