Thursday, March 28, 2024

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు మృతిచెందారు. రాపూర్ స‌మీపంలోని పంగిలి చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అయితే రోడ్డు ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement