తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. గాయపడిన వారిని నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెళ్లి వస్తువుల కొనుగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement