Monday, April 29, 2024

Punjab: మూడు బ‌స్సులు ద‌గ్ధం : కండ‌క్ట‌ర్ స‌జీవ ద‌హ‌నం

నిలిచి ఉన్న మూడు బ‌స్సులు ద‌గ్ధం కాగా.. కండక్ట‌ర్ స‌జీవ‌ద‌హ‌న‌మైన ఘ‌ట‌న పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పంజాబ్​ బఠిండాలో ప్రమాదం జరిగింది. భాగతా భాయ్​ బస్టాండ్​లో నిలిపి ఉన్న మూడు బస్సులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కండక్టర్​ సజీవ దహనమయ్యాడు. మంటల్లో కాలిపోయిన మూడు బస్సుల్లో రెండు కొత్తవి కావడం గమనార్హం. ఈ రోజే వాటిని ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంలో కొత్త బస్సులు కాలిపోయాయి. అయితే ఈ బ‌స్సులు ఎలా కాలిపోయాయ‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement