Saturday, April 27, 2024

Breaking: ఆ మ‌హిళ గొంతుపై ఎట్లాంటి ఘాట్లు లేవు.. అదంతా నాట‌కం అని తేల్చేసిన పోలీసులు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచ‌రుడు, టీఆర్ ఎస్ లీడ‌ర్ విజ‌య‌సింహారెడ్డిపై ఓ మ‌హిళ చేసిన ఆరోప‌ణ‌లు అబ‌ద్ధ‌మ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. ఆ మ‌హిళ గొంతుకోసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అబ‌ద్ధ‌మ‌ని, ఆమె ఒంటిపై ఎట్లాంటి క‌త్తి, సీస‌పు ఘాట్లు లేవ‌ని పోలీసులు తెలిపారు. ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన ఆమెకు ఎట్లాంటి ఘాట్లు లేవ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించిన‌ట్టు తెలిపారు. అయితే.. ఇదంతా కావాల‌ని, కుట్ర‌పూరితంగానే నిషా అనే మ‌హిళ చేసింద‌ని పోలీసులు తెలిపారు. దీనిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement