Thursday, May 2, 2024

Breaking: గ్రేట్​ స్కోరు చేసిన టీమిండియా.. సౌతాఫ్రికా టార్గెట్​ ఎంతంటే?

సౌతాఫ్రికాతో జరుగుతు రెండో టీ20లో టీమిండియా అద్భుతమైన స్కోరు చేసింది. తొలుత ఓపెనర్లు గట్టి పునాది వేయగా.. ఆ తర్వాత సూర్యకుమార్​, కోహ్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయిన సూర్యకుమార్​  22 బంతుల్లోనే 61 పరుగులు చేసి రన్​ అవుట్​ అయ్యాడు. అంతకుముందు కెప్టెన్​ రోహిత్​ (43), వైస్​ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ (57) పరుగులు చేశారు. ఇక.. కోహ్లీ కూడా హాఫ్​ సెంచరీ చేసుకునే చాన్స్​ రాకుండా పోయింది 49 పరుగులతో కోహ్లీ నాటౌట్​గా నిలిచాడు. చివరలో దినేశ్​ కార్తీక్​ 17 కూడా రెచ్చిపోవడంతో టీమిండియా స్కోరు ​237 పరుగులుగా ఉంది. సౌతాఫ్రికా 238 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement