Friday, April 26, 2024

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి.. సీఎం కేసీఆర్

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. చెరువులు, కుంటలు, డ్యామ్ లు, రిజర్వాయర్లలో నీటి పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. గోదావరి ఉపనదుల్లో వరద పరిస్థితిపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement