Saturday, May 4, 2024

రేపు తిరువ‌నంత‌పురంలో ద‌క్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీ

రేపు తిరువ‌నంత‌పురంలో ద‌క్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ భేటీ నిర్వ‌హించ‌నున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న ద‌క్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ స‌మావేశం జ‌రుగ‌నుంది. తెలంగాణ నుంచి రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ హాజ‌రుకానున్నారు. గ‌త స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు, అమ‌లు తీరుపై చ‌ర్చించ‌నున్నారు. అలాగే విభ‌జ‌న హామీల అమ‌లు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌పై చ‌ర్చించ‌నున్నారు. స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌తో ఉన్న స‌మ‌స్య‌ల్ని తెలంగాణ ప్ర‌స్తావించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement