Sunday, May 5, 2024

Big Breaking | లారీని ఢీకొట్టిన బైక్‌.. స్పాట్‌లోనే ఇద్ద‌రు మృతి

మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. మహబూబాబాద్ శివారులోని ఆర్తి గార్డెన్ సమీపంలో లోడుతో ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైక్ ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు చ‌నిపోయారు. లారీని వెనుక‌వైపు నుంచి వ‌చ్చిన బైక్ బ‌లంగా ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. చ‌నిపోయిన వారు గాంధీపురం గ్రామానికి చెందిన శివ, సాయిగా గుర్తించారు. మృత‌దేహాల వ‌ద్ద వారి మాతృమూర్తి గుండెలు ప‌గిలేలా విల‌పించ‌డం అంద‌రినీ క‌లిచివేసింది. ఈ ప్ర‌మాదానికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement