Thursday, April 25, 2024

Breaking | పోరాడిన రింకూసింగ్​.. ఆఖరి బంతిదాకా ఉత్కంఠ!

కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో లక్నో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇందులో నికోలస్​ పూరన్​ (58) దంచికొట్టడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఇక.. 177 పరుగుల టార్గెట్​ చేజింగ్​లో కోల్​కతా రింకూసింగ్ 67* మినహా మిగతా వారెవ్వరూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే.. చివరి బాల్​ వరకు మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. రింకూ ఒక ఫోర్ కొట్టడంతో లక్ష్యం చేరలేకపోయింది. దీంతో ఆఖరి బంతికి సిక్స్​ బాదడంతో లక్నో ఒక పరుగు తేడాతో మాత్రమే విజయం సాధించింది. ​

Advertisement

తాజా వార్తలు

Advertisement