Friday, April 26, 2024

Flash: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు.  పుల్వామాలోని మిత్రిగామ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదిని పోలీసులు మట్టుబెట్టారు. మిత్రిగామ్‌ ప్రాంతంలో భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అంతకు ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులపై దాడులకు పాల్పడిన వరుస ఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement