Friday, April 26, 2024

Big Breaking: లడఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు జవాన్ల దుర్మరణం

లడఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 19మందికి గాయాలయ్యాయి. గాయపడిన ఆర్మీ జవాన్లను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 26మంది ఆర్మీ జవాన్లు ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement