Thursday, May 2, 2024

PFI కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తం

పీఎఫ్ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర పన్నుతోంది. అలాగే తెలంగాణలో కూడా దాడి జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై నిఘా ఉంచాలని హెచ్చరించింది. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement