Thursday, April 25, 2024

తెలంగాణ కేబినెట్ అత్యవరస భేటీ

తెలంగాణ కేబినెట్ అత్యవరస సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంత్రిమండలి భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపు, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయం సంబంధిత సీజనల్ అంశాలు, గోదావరిలో నీటిని లిఫ్టు చేసే అంశం, హైడల్ పవర్ ఉత్పత్తి తదితర అంశాలపై చర్చిస్తున్నారు. కృష్ణాపై ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న ప్రాజెక్టులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడికాల్వ నిర్మాణం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన, ఇంటర్‌ ఫలితాలు, పాఠశాలలో వసతుల కల్పన అంశాలపైనా చర్చ జరగనుంది. కాగా, తెలంగాణలో నేటితో లాక్‌డౌన్‌ ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement