Wednesday, May 1, 2024

Big Breaking: తెలంగాణ భవన్ కు తాండూరు వ్యవహారం

తాండూరు వ్యవహారం తెలంగాణ భవన్ వరకు చేరుకుంది. తాండూరు పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరుకుంది. మంత్రి కేటీఆర్ తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యవహారాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి కేటీఆర్ తాండూరులో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కాసేపట్లో మహేందర్ రెడ్డి కూడా మంత్రిని కలిసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement