Thursday, April 25, 2024

వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ పోకిరీలు తనను ఇన్ స్ట్రా గ్రామ్ లో వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో కొందరు అసభ్యకరంగా మెసేజ్ లు చేస్తూ తనను వేధిస్తున్నారని నైనా జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నైనా జైస్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement