Sunday, May 5, 2024

Breaking : ‘స్వ‌ర్ణ రామానుజాచార్యుల’ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన రాష్ట్ర‌ప‌తి

రామానుజ స‌హ‌స్రాబ్ది వేడుక‌ల్లో పాల్గొన్నారు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్. ఈ మేర‌కు శ్రీరామ‌న‌గ‌రాన్ని సంద‌ర్శించారు రాష్ట్ర‌ప‌తి. ముందుగా స్వ‌ర్ణ రామానుజాచార్యుల విగ్ర‌హానికి రాష్ట్ర‌ప‌తి పూజ‌లు చేశారు. 120కిలోల స్వ‌ర్ణ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా లోకార్ప‌ణం చేశారు రాష్ట్ర‌ప‌తి. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి కుటుంబం పాల్గొంది. రాష్ట్ర‌ప‌తి కుటుంబాన్ని ఆశీర్వ‌దించారు చిన‌జీయ‌ర్ స్వామి. స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల్ఓ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కుటుంబం పాల్గొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement