Monday, April 29, 2024

కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర హోంశాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. క్రైస్తవుల పై దాడుల మీద సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖను నివేదిక కోరింది. దేశంలోని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడుల కారణంగా సుప్రీంకోర్టు కేంద్ర హోంశాఖను నివేదిక కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement