Thursday, May 16, 2024

ఏడుపు ఆపు.. బీజేపీకి హెల్ప్ చేస్తోంది మీరే: చిదంబరానికి కేజ్రీవాల్‌ రిటార్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్కు రిటార్ట్ ఇచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ఆశాకిరణం అయ్యింది. కానీ, గోవా ప్రజలకు కాదు అని సెటైర్ వేశారు. కాగా, కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం సోమవారం చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆప్ , తృణమూల్ కాంగ్రెస్ బిజెపి వ్యతిరేక ఓట్ల విభజనకు మాత్రమే సహాయం చేస్తున్నాయని, తద్వారా కాషాయ పార్టీకి హెల్ప్ అవుతోందని అన్నారు. కాగా, గోవా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న చిదంబరం, గోవా ఓటర్లు మార్పు కోస కాంగ్రెస్‌కు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement