Monday, April 29, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల‌తో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఒడిదుడుకుల్లో కొన‌సాగాయి మార్కెట్లు. కాగా చివ‌రి గంట‌లో లాభాల్లోకి దూసుకువెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 57,858కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 17,278కి ఎగబాకింది. మారుతి సుజుకి (6.88%), యాక్సిస్ బ్యాంక్ (6.76%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.87%), భారతి ఎయిర్ టెల్ (3.23%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. విప్రో (-1.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.16%), టైటాన్ (-0.98%), ఇన్ఫోసిస్ (-0.85%), టెక్ మహీంద్రా (-0.80%) టాప్ లూజర్స్ నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement