Sunday, April 28, 2024

Srinagar: లోయ‌లో ప‌డిన కారు : ఐదుగురు మృతి

కారు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డ‌డంతో ఐదుగురు మృతిచెందిన విషాధ‌ ఘ‌ట‌న‌ జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మన్సర్‌ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురితో కూడిన కారు.. పంజాబ్‌ నుంచి శ్రీనగర్‌ వెళ్తుండ‌గా ఈరోజు సాంబా జిల్లాలోని జమోడా, మాన్సర్‌ మధ్య అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురున్నారని చెప్పారు. సహాయక బృందాలు కారులోనుంచి ఐదు మృతదేహాలను వెళికితీశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement