Sunday, April 28, 2024

శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ..

ఢాకాలో బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 69 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేశాడు. 25 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement