Monday, April 29, 2024

ఎన్సీపీ నేతలతో శరద్ పవార్ భేటీ..

మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కుతోంది.. గంట గంటకూ అక్కడ రాజకీయం మారుతోంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో ఉంది. అయితే ఎన్సీపీ నేతలతో శరద్ పవార్ భేటీ అయ్యారు. బలనిరూపణకు సిద్ధం కావాలని ఎన్సీపీ నేతలకు శరద్ పవార్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement