Sunday, April 28, 2024

Big Breaking: మణిపూర్ లో ఘోర ప్రమాదం… ఏడుగురు జ‌వాన్ల‌ మృతి.. 49మంది గ‌ల్లంతు

మణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. మణిపూర్ లో ఆర్మీ బేష్ క్యాంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు జ‌వాన్లు మృతిచెందగా.. మరో 49మంది గ‌ల్లంతయ్యారు.. రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement