Thursday, May 2, 2024

సీనియ‌ర్ న‌టుడు – మ‌న్న‌వ బాల‌య్య క‌న్నుమూత‌

సీనియ‌ర్ న‌టుడు మ‌న్న‌వ బాల‌య్య క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 94సంవ‌త్స‌రాలు. కాగా హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ‌లోని త‌న నివాసంలో మృతి చెందారు. 300కి పైగా చిత్రాల్లో నటించిన మన్నవ బాలయ్య.. యమలీల, అన్నమయ్య, పెళ్లిసందడి, మల్లీశ్వరి, శ్రీరామరాజ్యం లాంటి సినిమాల్లో నటించారు మన్నవ బాలయ్య. గత కొన్ని రోజుల నుంచి… ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో.. మరణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement