Friday, May 3, 2024

సెకండ్ టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఈ మ్యాచ్ లో ఆడుతున్న‌ క్రికెట‌ర్లు ఎవ‌రంటే..

భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌రుగుతోంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఉదయం 9.30 గంటలకే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యంగా వేశారు. మొద‌టి టెస్టు మ్యాచు డ్రాగా ముగియ‌డంతో రెండో టెస్టు కీల‌కంగా మారింది. కాగా, రెండో టెస్టులో టీమిండియాకు విరాట్ కోహ్లీ సార‌థ్యం వ‌హిస్తున్నాడు. టీమిండియా వివ‌రాల‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది.

భార‌త జ‌ట్టు ఇదే..

Advertisement

తాజా వార్తలు

Advertisement