Sunday, April 28, 2024

FLASH: మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బస్సు

హైదరాబాద్ లో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. మలక్ పేట్ లో క్రాస్ రోడ్ వద్ద దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు ముందు భాగం దెబ్బతింది. ఆటోను తప్పించపోయి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement