Monday, May 6, 2024

Breaking: రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ

ఆర్బీఐ మరోసారి రెపో రేటు బేసిస్ పాయింట్లు పెంచింది దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను అదుపుచేయడానికి చర్యలు చేపట్టినట్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచుతున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం 4.4 నుంచి 4.90 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement