Monday, May 6, 2024

పునీత్ రాజ్ కుమార్ చిత్రంపై – ప్ర‌భాస్ ఎమోష‌న‌ల్ ట్వీట్

జేమ్స్ రూపంలో మ‌నం అద్భుత‌మైన క‌ళాఖండాన్ని చూడ‌బోతున్నామ‌ని యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తెలిపారు. కాగా దివంగ‌త క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదల కాబోతోంది. మార్చ్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ ప్రభాస్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సర్ ని అభిమానించే లక్షలాది మందికి ఈ చిత్రం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. వీ మిస్ యూ సర్’ అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement