Thursday, April 25, 2024

పుదుచ్చేరికి ప్ర‌త్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలి : సీఎం రంగ‌స్వామి

పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి రంగ‌స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పుదుచ్చేరికి ప్ర‌త్యేక రాష్ట్ర హోదా ఇవ్వాల‌న్నారు. ప్ర‌జ‌ల ద్వారా ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వానికి ఎలాంటి అధికారాలు లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను కూడా భ‌ర్తీ చేసే అధికారం త‌మ‌కు లేదన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎటువంటి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌న్నా…కేంద్రం అనుమ‌తి కోసం ఎదురుచూస్తుంటే స‌మ‌యం గ‌డుస్తుంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement