Monday, May 6, 2024

ఉక్రెయిన్ లో పరిస్థితిపై ప్రధాని మోడీ అత్యవసర భేటీ

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ లో పరిస్థితిపై అత్యవసర భేటీ నిర్వహించారు. గత ఐదు రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూ వస్తోంది. ఉక్రెయిన్ లో చదువు నిమిత్తం భారతీయ విద్యార్థులు అక్కడికి వెళ్లిన విషయం విధితమే. అయితే భారతీయుల తరలింపు, విద్యార్థుల ఇక్కట్లపై ఈ సమావేశంలో చర్చించనునున్నారు. అలాగే భారతీయుల తరలింపు పర్యవేక్షణకు కేంద్ర మంత్రులు హంగేరి, రొమేనియా, పోలాండ్, స్లోవేకియా దేశాలకు వెళ్లనున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement